ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించాలి అంటూ పలువురు చెబుతున్నారు . ఇక యువత తో పాటుగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని భావిస్తున్నారు . టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమె అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ – టీడీపీ కూటమి మాత్రం మేమే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు . అయితే సాయంత్రానికి లగడపాటి రాజగోపాల్ తన పూర్తి సర్వే వివరాలను ఈరోజు ప్రకటించనున్నాడు .
English Title: Telangana elections polling starts